Ponguleti: ఫోరెన్సిక్ ఆడిట్‌పై వారంలో ఉత్తర్వులు: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Video News Team Updated : 31 May 2025 13:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

భూబకాసురులకు ముహూర్తం దగ్గర పడిందని.. ఫోరెన్సిక్ ఆడిట్‌పై వారంలో ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్రంలో ఇప్పటికే 2.10 లక్షల మంది ఎంపికయ్యారని.. మిగతా లబ్ధిదారుల జాబితా జూన్ 10 నాటికి సిద్ధమవుతుందన్నారు. కవిత వ్యవహారం టీ కప్పులో తుపానేనని.. అదంతా వారి కుటుంబ విషయమేనని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఈ వార్త చదివారా: మా పార్టీ నుంచి వెళ్లిన నేతలను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు: హరీశ్‌రావు

Tags :
Published : 31 May 2025 13:45 IST

మరిన్ని

సుఖీభవ

చదువు