Ponguleti: భూభారతితో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌

Eenadu icon
By Video News Team Published : 15 Apr 2025 13:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ప్రభుత్వాన్ని పడగొట్టాలని పలువురు కోరుతున్నారంటూ భారాస ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే అధికార దాహంతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘‘భూభారతి’ వచ్చాక కొత్త ప్రభాకర్‌రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో అక్రమంగా భూములు కొల్లగొట్టారు. వాటిని భూభారతి ద్వారా ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. అందుకే ఆయన భయాందోళనకు గురవుతున్నారు. కేసీఆర్‌ సూచన మేరకే ప్రభాకర్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు’’ అని పొంగులేటి మండిపడ్డారు. ఈ వార్త చదివారా: భూముల అమ్మకంలో భారాసతో కాంగ్రెస్‌ పోటీ: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Tags :

మరిన్ని