Kaleshwaram: కాళేశ్వరం భారాసకు ఏటీఎంగా మారడానికి మోదీ విధానాలే కారణం: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Video News Team Updated : 06 Mar 2024 17:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) కమిటీతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. ఎన్‌డీఎస్‌ఏ కమిటీకి పూర్తిగా సహకరిస్తామని, ప్రాథమిక నివేదిక వీలైనంత త్వరగా ఇవ్వాలని కమిటీని మంత్రి ఉత్తమ్‌ కోరారు. నివేదిక ఆధారంగా మరమ్మతులతోపాటు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. 

Tags :
Published : 06 Mar 2024 16:43 IST

మరిన్ని