Parthasarathi: రైతుల అరెస్టు ఆరోపణల్లో వాస్తవం లేదు: మంత్రి పార్థసారథి

Eenadu icon
By Video News Team Published : 15 Jun 2025 15:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

వైఎస్‌ జగన్‌ తన కుట్రలతో రాష్ట్రంలో అశాంతి, ఘర్షణ వాతావరణం ఏర్పడేలా చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. పొదిలిలో రైతుల పరామర్శ ముసుగులో ఆయన విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అరెస్టు చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, రాళ్లు విసిరిన వారంతా నేరచరిత్ర ఉన్న వారేనని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. పొదిలిలో మహిళలు, పోలీసులపై రాళ్లు విసిరిన దృశ్యాలను ప్రదర్శించిన ఆయన.. జగన్  పర్యటన నాటి పరిస్థితులను వివరించారు. ఈ వార్త చదివారా: విద్య, మంచి భవిష్యత్‌కు మంత్రి లోకేశ్‌ బాటలు: కొండపల్లి శ్రీనివాస్‌

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు