iPhones: ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారీ!

Eenadu icon
By Video News Team Published : 13 Apr 2025 19:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

భారత్‌లో ఐఫోన్ల తయారీని యాపిల్ సంస్థ అంతకంతకూ పెంచుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్రతీ ఐదు ఐఫోన్లలో.. ఒకటి భారత్‌లోనే తయారవుతోంది. 2023-24తో పోల్చుకుంటే 2024-25లో.. భారత్‌లో ఐఫోన్ల తయారీ ఏకంగా 60 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం భారత్‌లో ఖరీదైన టైటానియం ప్రొ మోడల్స్ సహా అన్ని రకాల ఐఫోన్లను యాపిల్ సంస్థ అసెంబుల్  చేస్తోంది. ఏడాది వ్యవధిలో 22 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను యాపిల్ సంస్థ భారత్‌లో తయారు చేయడం గమనార్హం. ఈ వార్త చదివారా: ప్రతీకార సుంకాల నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు మినహాయింపు

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు