Konda Surekha-Ponguleti: పొంగులేటి vs కొండా సురేఖ.. దిల్లీకి చేరిన విభేదాలు

Eenadu icon
By Video News Team Published : 12 Oct 2025 09:57 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

వరంగల్‌ జిల్లాలో రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ దంపతులు, జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కొండా దంపతులు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. మంత్రి కొండా సురేఖ ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, మంత్రి పొంగులేటి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మేడారం అభివృద్ధి పనుల టెండర్లతో బహిర్గతం అయ్యాయి. మేడారం ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.71కోట్ల విలువైన టెండర్లను పొంగులేటి తన అనచురులకు ఇప్పించుకున్నారని కొండా దంపతులు ఆరోపిస్తున్నారు. ఈ వార్త చదివారా: బనకచర్లను అడ్డుకుని తీరుతాం

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు