Rahul Gandhi: ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో బైక్‌ నడిపిన రాహుల్‌ గాంధీ

Eenadu icon
By Video News Team Published : 24 Aug 2025 11:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తిచూపుతూ బిహార్‌లో ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’ను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టారు. యాత్రలో భాగంగా 16వ రోజు పూర్జియా జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి రాహుల్ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ, తేజస్వీ యాదవ్‌ బైక్‌ నడిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌, ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వార్త చదివారా: రూ.20 వాటర్‌ బాటిల్‌కు.. రూ.80 సేవా రుసుమా?

Tags :

మరిన్ని