Uttamkumar Reddy: సంక్రాంతి తర్వాత అర్హులైన కుటుంబాలకు రేషన్‌ కార్డులు!: మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Eenadu icon
By Video News Team Published : 19 Dec 2024 15:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

సంక్రాంతి తర్వాత తెలంగాణలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. రాబోయే రెండు నెలల్లో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యంతో వ్యాపారం, ట్రాన్స్‌పోర్టు, రీపాలిషింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ వార్త చదివారా: అల్కాపురి టౌన్‌షిప్‌లో హైడ్రా చర్యలు.. షట్టర్ల తొలగింపు

Tags :

మరిన్ని