Piyush Goyal: తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Eenadu icon
By Video News Team Published : 16 Jun 2025 13:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్‌ దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఈ వార్త చదివారా: మాపై నమ్మకంతో ఎన్డీయేను ప్రజలు మూడుసార్లు గెలిపించారు: పురందేశ్వరి

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు