BJP: డిఫాల్ట్‌ ఉన్న రైస్‌ మిల్లర్ల పేర్లు బయటపెట్టగలరా?: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే.. ఒక్క ప్రశ్నకు మాత్రమే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. 

Published : 27 May 2024 15:41 IST

ధాన్యం కొనుగోలు వ్యవహారంలో అవినీతిలో కూరుకుపోయిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి దాని నుంచి తప్పించుకోలేరని భాజపా (BJP) శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తాను అనేక ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పని ఉత్తమ్.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు