Jio - Airtel: టారిఫ్‌లను పెంచిన జియో, ఎయిర్‌టెల్‌

Eenadu icon
By Video News Team Published : 28 Jun 2024 16:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌ తమ వినియోగదారుల జేబుకు చిల్లుపడే నిర్ణయాలు తీసుకున్నాయి. గురువారం జియో తన టారిఫ్‌లపై 12.5 శాతం నుంచి 25 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఎయిర్‌టెల్‌ కూడా అదేబాటలో నడిచింది. ఈ మేరకు తమ టారిఫ్‌లపై 10 నుంచి 21 శాతం ధరలు పెంచనున్నట్లు ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. రెండు సంస్థలు పెంచిన నూతన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు