Khammam: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. ఖమ్మంలో ప్రశాంతంగా పోలింగ్‌

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Published : 27 May 2024 15:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు,  పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

మరిన్ని