బ్రేకింగ్
29 Apr 2024 | 12:17 IST
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
దిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. అనుమతులు లేని తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతథంగా అమలు చేయాలని తెలిపింది. అక్రమ తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు తెలిపింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తేదీ లోపు అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే?
- నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
- మంత్రినైనా నిస్సహాయస్థితిలో ఉండిపోయా: అంబటి రాంబాబు
- ‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
- బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
- సొంతిల్లు లేదు.. కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
- సినీనటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతంటే?
- అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
- 34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!