బ్రేకింగ్
29 Apr 2024 | 12:25 IST
ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి.. కూటమిదే అధికారం: పవన్
పిఠాపురం: వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలోని కొన్ని పనులకు కేంద్రం సహకారం అవసరం. కేంద్రం సహకారం లేకుండా కొన్ని పనులు సాధ్యం కావు. వైకాపా ఓటమి ఖాయం.. కూటమి ప్రభుత్వానిదే అధికారం. వైకాపా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయి. బలమైన నాయకుల సమూహం కావాలి. నీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే?
- నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
- ‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
- మంత్రినైనా నిస్సహాయస్థితిలో ఉండిపోయా: అంబటి రాంబాబు
- బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
- సినీనటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతంటే?
- సొంతిల్లు లేదు.. కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
- అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
- మోదీ నామినేషన్.. ప్రతిపాదించిన ‘ఆ నలుగురు’ ఎవరో తెలుసా?