బ్రేకింగ్
29 Apr 2024 | 21:16 IST
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్
ఖమ్మం: కాంగ్రెస్, భాజపాకు ఓట్లు.. సీట్లు కావాలి కానీ, ప్రజా సమస్యలు పట్టవని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో భాజపాకు 200 సాట్లు కూడా రావని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, లోక్సభ ఎన్నికల్లో భారాసకు 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రమంత్రి అవుతారని చెప్పారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
- ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
- చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
- ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
- అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
- ‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
- పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు.. మరికొందరిపైనా ఈసీ కొరడా
- ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
- మనల్ని ముక్కలు చేస్తామన్నారు.. వారే ముక్కలుగా మిగలనున్నారు!