బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 21:16 IST

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది: కేసీఆర్‌

ఖమ్మం: కాంగ్రెస్‌, భాజపాకు ఓట్లు.. సీట్లు కావాలి కానీ, ప్రజా సమస్యలు పట్టవని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో భాజపాకు 200 సాట్లు కూడా రావని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్రమంత్రి అవుతారని చెప్పారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని