కోల్‌కతా X దిల్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

ఐపీఎల్‌ 2024లో భాగంగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిలిప్‌ సాల్ట్‌ (68), శ్రేయస్‌ అయ్యర్‌ (33*), వెంకటేశ్‌ అయ్యర్‌ (26*) పరుగులు చేశారు. 

Updated : 29 Apr 2024 23:16 IST