Neha Shetty: నేహాశెట్టి
‘డీజే టిల్లు’తో రాధికగా తెలుగు యువతకు చేరువయ్యారు నటి నేహాశెట్టి (Neha shetty). ఆ సినిమా విజయం తర్వాత తెలుగులో వచ్చిన పలు చిత్రాల్లో ఆమె గ్లామరస్ పాత్రలు పోషించారు. బుధవారం నేహాశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
Updated : 06 Dec 2023 13:42 IST
1/7
1999లో.. కర్ణాటకలో జన్మించారు నటి నేహాశెట్టి.
2/7
నేహాశెట్టికి చిన్నతనం నుంచి వెండితెర అంటే మక్కువ ఉండేది. నటి కావాలని ఆమె ఎన్నో కలలు కన్నారు.
3/7
కాలేజీ రోజుల్లోనే మోడలింగ్లో శిక్షణ తీసుకుని పలు అందాల పోటీల్లో పాల్గొన్నారామె. ‘మిస్ మంగళూరు 2014’ విజేతగా, ‘మిస్ సౌత్ ఇండియా 2015’ రన్నరప్గా టైటిళ్లు కైవసం చేసుకున్నారు.
4/7
2016లో విడుదలైన ‘మంగారు మల్లె 2’ అనే కన్నడ సినిమాతో నేహా నటిగా పరిచయమయ్యారు.
5/7
‘మెహబూబా’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పరాజయం తర్వాత కెరీర్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు.
6/7
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి యాక్టింగ్లో శిక్షణ పొందారు. ఆ తర్వాత వచ్చిన ‘డీజే టిల్లు’ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.
7/7
‘బెదురులంక’, ‘రూల్స్ రంజన్’తో ఇటీవల అలరించిన ఆమె ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటిస్తున్నారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?