KCR: ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లా ధారవత్‌ తండాలో పంట నష్ట పరిహారం ఇప్పించాలని అన్నదాతలు ఆయన్ను కోరారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లిలో కేసీఆర్‌ పర్యటించారు. రైతులతో మాట్లాడారు. ఫొటోలు..

Updated : 31 Mar 2024 14:52 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని