Ongole: ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం

ఒంగోలు: తీరం దాటిన మొంథా తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ చెరువులను తలపించేలా మారాయి. కురిసిన వర్షాలకు ఒంగోలు నగరం పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రాకపోకలు నిలిచిపోయాయి. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. ఆ చిత్రాలు మీ కోసం..

Eenadu icon
By Photo News Team Updated : 29 Oct 2025 15:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
Published : 29 Oct 2025 15:48 IST

మరిన్ని