- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/6
                        
                        మన్యంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. మొంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు నాలుగురోజుల పాటు మంచు జాడ లేదు. వర్షాలు తెరిపివ్వంతో మంచు కురుస్తోంది. పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. శనివారం ఉదయం పెదబయలు మండలం కిముడుపల్లి ఘాటీలో శనివారం ఉదయం మంచుదుప్పటి పరుచుకున్న దృశ్యమిది. 
                    2/6
                        
                        మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పోరుమామిళ్ల చెరువు నిండుకుండను తలపిస్తోంది. గత నెలలో బ్రహ్మంసాగర్ నుంచి 0.50 టీఎంసీ నీటిని నింపారు. ఇటీవల వర్షాలకు మలిదేవు వాగు నుంచి అధికంగా వరద నీరు వచ్చింది.మొత్తంగా 0.72 టీఎంసీల నీటితో చెరువు కళకళాడుతూ కనువిందు చేస్తోంది.  
                    3/6
                        
                        ద్వారకాతిరుమల శ్రీనివాసుడు హంస ఆకృతిలో ఉన్న తెప్పపై స్థానిక నృసింహసాగర్(పుష్కరిణి)లో జల విహారం చేసేందుకు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 2న రాత్రి 8 గంటలకు ఈ వేడుక నేత్రపర్వంగా జరగనుంది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. 
                    4/6
                        
                        కోటబొమ్మాళి: ఇటీవల వచ్చిన మొంథా తుపాను ప్రభావం తర్వాత  చలి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా దట్టంగా మంచు కురుస్తోంది. శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కమ్మేయడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి.జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. 
                    5/6
                        
                        సిక్కుల మత గురువు గురునానక్ దేవ్ జీ మహరాజ్ జయంతి వేడుకలు సికింద్రాబాద్ గురుద్వారాలో శనివారం ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, నగర సంకీర్తన(శోభాయాత్ర) చేపట్టారు. దారి పొడవునా కత్తి, కర్రసాము, గట్కా తదితర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
                    6/6
                        
                        కార్తిక మాసం సందర్భంగా చిన్నగొట్టిముక్ల గ్రామం చాకరిమెట్లలోని ప్రసిద్ధి చెందిన సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంతో పాటు ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. హైదరాబాద్ జంట నగరాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణ స్వామి మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 02 Nov 2025 05:50 IST	
	  
    మరిన్ని
- 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం - 
                    
                            ఏపీ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కొలికపూడి, కేశినేని పంచాయితీ.. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
 - 
                        
                            

యువత ‘రీల్స్’లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
 - 
                        
                            

కార్తిక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం వెనుక పురాణ గాథలు తెలుసా?
 - 
                        
                            

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
 - 
                        
                            

హిందుజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
 - 
                        
                            

వికారాబాద్ జిల్లాలో మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
 


