Modi: శ్రీశైల మల్లన్న సేవలో ప్రధాని మోదీ

ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం చేశారు. భ్రమరాంబాదేవికి ఖడ్గమాల సమర్పించారు. కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఆ చిత్రాలివి.

Eenadu icon
By Photo News Team Updated : 16 Oct 2025 15:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/17
2/17
3/17
4/17
5/17
6/17
ప్రధానితో పాటు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 
ప్రధానితో పాటు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ 
7/17
8/17
శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన మోదీ
శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన మోదీ
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17
Published : 16 Oct 2025 15:12 IST

మరిన్ని

సుఖీభవ

చదువు