Tirupati: ముగిసిన యువ తరంగ్‌.. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గత మూడు రోజులుగా జరుగుతున్న యువ తరంగ్ - 2025 ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజులపాటు పలు సాంస్కృతిక, సంగీత, నృత్య పోటీల్లో తమ ప్రతిభ చూపి గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అమితంగా అలరించాయి. ఆర్ట్ గ్యాలరీలో విద్యార్థులు ప్రత్యేకంగా పలు రకాల చిత్రాలను తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా మిమిక్రీ కార్యక్రమం విద్యార్థులను కట్టిపడేసింది. క్విజ్, మోడలింగ్, రంగోళి  పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Eenadu icon
By Photo News Team Updated : 18 Oct 2025 23:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23
Published : 18 Oct 2025 23:15 IST

మరిన్ని

సుఖీభవ

చదువు