వ్యత్యాసాలు తెలిస్తే బోధన సులువు!
విద్యార్థులు అందరూ ఒకే రకమైన సామర్థ్యాలను కలిగి ఉండరు. వారిలో అభ్యసన అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. ఆ వ్యక్తిగత వ్యత్యాసాలను అర్థం చేసుకుని ఉపాధ్యాయులు సమర్థంగా బోధన సాగించాలి.
టీఆర్టీ 2024-సైకాలజీ
విద్యార్థులు అందరూ ఒకే రకమైన సామర్థ్యాలను కలిగి ఉండరు. వారిలో అభ్యసన అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. ఆ వ్యక్తిగత వ్యత్యాసాలను అర్థం చేసుకుని ఉపాధ్యాయులు సమర్థంగా బోధన సాగించాలి. అందుకోసం సమ్మిళిత అభ్యసన వాతావరణాన్ని సృష్టించాలి. అభ్యసన వైకల్యాలు లేదా ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థులను గుర్తించాలి. తగిన బోధనా వ్యూహాలను రూపొందించుకోవాలి. కాబోయే టీచర్లకు ఆ వైయక్తిక భేదాలపై అవగాహన ఉంటేనే నాణ్యమైన విద్యను పిల్లలకు అందించగలుగుతారు. పిల్లల్లో ప్రజ్ఞను, సృజనాత్మకతను పెంపొందించగలుగుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి