History: బుద్ధుడి పూజకు దిగివచ్చిన దేవతలు!

ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు నేటికీ సాక్ష్యాలుగా నిలిచిన నిర్మాణాలన్నీ వేటికవే ప్రత్యేకం. నాటి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను తర్వాతి తరాలకు తెలియజెప్పే నమూనాలుగా, భారతీయ శిల్పకళకు మకుటాయమానాలుగా నిలిచిపోయాయి.

Published : 05 Jun 2024 00:45 IST

టీఆర్‌టీ - 2024 చరిత్ర

ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు నేటికీ సాక్ష్యాలుగా నిలిచిన నిర్మాణాలన్నీ వేటికవే ప్రత్యేకం. నాటి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను తర్వాతి తరాలకు తెలియజెప్పే నమూనాలుగా, భారతీయ శిల్పకళకు మకుటాయమానాలుగా నిలిచిపోయాయి. మౌర్య వంశ పాలకులు మొదలు విజయనగర రాజుల వరకు నిర్మించిన ఆలయాలు, భవనాలు, స్తూపాలు, స్తంభాలు, గుహలు, విహారాలు, చైత్యాలతో పాటు దేవతలు, చారిత్రక పురుషుల విగ్రహాలన్నీ చరిత్రను కళ్లముందు ఆవిష్కరిస్తాయి. చరిత్ర పాఠాలను, అప్పటి గాథలను వివరించే అలాంటి అద్భుత కట్టడాల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ముస్లిం పాలకుల హయాంలో మారిన నిర్మాణ శైలి, వెలిసిన నిర్మాణాలతో పాటు చరిత్ర సంగతులను అందించిన యాత్రికులు, అన్వేషకుల గురించి అవగాహన కలిగి ఉండాలి.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు