AP CID: రింగ్‌రోడ్డు కేసులో సీఐడీ ఛార్జిషీట్‌ దాఖలు

అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 19 ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకోకుండానే సీఐడీ అధికారులు అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మరికొందరిపై విజయవాడ ఏసీబీ కోర్టులో గురువారం అభియోగపత్రాన్ని (ఛార్జిషీట్‌) దాఖలు చేశారు.

Updated : 09 Feb 2024 08:30 IST
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు