అమాత్యా.. చిన్నారుల భద్రత పట్టదా?
మంత్రి పినిపే విశ్వరూప్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉప్పలగుప్తం, న్యూస్టుడే: మంత్రి పినిపే విశ్వరూప్ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో కొందరు చిన్నారులు ప్రమాదకరంగా ప్రచార వాహనానికి వేలాడుతూ వెళ్లినా.. మంత్రి, వైకాపా నాయకులు కనీసం వారిని వారించే ప్రయత్నం చేయలేదు. చిన్నారులను ప్రచారంలో వినియోగించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్