లండన్ బయల్దేరి వెళ్లిన సీఎం జగన్
కుటుంబసభ్యులతో... సీఎం జగన్ శుక్రవారం రాత్రి విహారయాత్ర కోసం లండన్ బయల్దేరి వెళ్లారు.
విమానాశ్రయంలో సీఎం జగన్కు వీడ్కోలు పలుకుతున్న మంత్రులు, నేతలు
ఈనాడు, అమరావతి: కుటుంబసభ్యులతో... సీఎం జగన్ శుక్రవారం రాత్రి విహారయాత్ర కోసం లండన్ బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేశ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్సీ అరుణ్కుమార్ తదితర నేతలు వీడ్కోలు పలికారు. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!