కలెక్టర్, ఎస్పీల నియామకంపై ఈసీకి అధికారుల జాబితా
కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ చేసిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి కొందరు అధికారుల పేర్లతో ఈసీకి జాబితాలు పంపించారు.
ఈనాడు, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన పల్నాడు, అనంతపురం ఎస్పీలు, బదిలీ చేసిన తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ల స్థానంలో కొత్తవారిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి కొందరు అధికారుల పేర్లతో ఈసీకి జాబితాలు పంపించారు. పల్నాడు కలెక్టర్ పోస్టుకు లట్కర్ శ్రీకేశ్ బాలాజీరావు, హరికిరణ్, వీరపాండ్యన్ల పేర్లు సూచించారు. ముగ్గురు ఎస్పీల కోసం తొమ్మిది పేర్లు పంపించాల్సి ఉండగా.. ఐదుగురి పేర్లు పంపించారు. వారిలో మల్లికాగర్గ్, గౌతమిషాలి, హర్షవర్ధన్రాజు, కె.శ్రీనివాసరావు, డి.నరసింహకిశోర్ల పేర్లు ఉన్నాయి. ఈసీ ఆదేశాల మేరకు పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందుమాధవ్, అమిత్ బర్దర్లను సస్పెండ్ చేస్తూ, పల్నాడు కలెక్టర్ శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్లను బదిలీ చేస్తూ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా సోషల్ మీడియాలో ఉద్యోగం.. నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి జీతాలు
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)లో వైకాపా ప్రభుత్వం సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. -
ఆకాంక్షల అమరావతి
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సర్వతోముఖాభివృద్ధికి రాజధాని అనేది నిలువుటద్దం. అలాంటి కీలకమైన రాజధానిని వైకాపా సర్కారు అన్ని విధాలా నాశనం చేసింది. -
ఐదేళ్ల అగచాట్లకు చెల్లు
సీఎం ఇంటి పక్క నివాసమంటే గర్వపడాలి. కానీ మాకు రోజూ వేధింపులే! సీఎం భద్రత కోసమే అయితే.. ఆయన వచ్చీవెళ్లే టైంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆపేయొచ్చు. -
ఈ నష్టానికి బాధ్యులెవరు?
‘పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు?’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. -
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు
శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. -
నేనూ ఓ కార్మికుడిగా పనిచేస్తా
ఎన్డీయే ప్రభుత్వంలో తానూ ఓ కార్మికుడిగా పని చేస్తానని ఆ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. -
గనుల శాఖ పర్మిట్ల జారీ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా గనుల శాఖకు చెందిన ఆన్లైన్ పర్మిట్ల జారీ ప్రక్రియను నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి సర్వర్ను డౌన్ చేశారు. -
జలగన్నలు జారిపోతున్నారు!
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై తీసుకొచ్చి.. అర్హత లేకపోయినా జగన్ ప్రభుత్వం అందలం ఎక్కించిన అధికారుల్లో చాలామంది నెమ్మదిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్న జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. -
వళవన్.. వైకాపాకు తలాడించెన్!
ఆయన గతేడాది ప్రత్యేక ప్రధానకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశారు. కానీ జగన్ ప్రభుత్వం మరో ఏడాది సర్వీసు పొడిగించి.. దేవాదాయశాఖలో పోస్టింగ్ ఇచ్చింది. -
ఇటు ఎండ.. అటు వానలు
నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి 15 రోజులు దాటినా.. పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం తుని, నరసాపురం, ఉత్తరాంధ్రలో పలు చోట్ల వడగాలులు వీచాయి. -
ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం
గిరిజన ప్రాంతాల్లోని 543 ఆశ్రమ పాఠశాలలు, పోస్ట్మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు కొత్తగా ఏఎన్ఎంలను నియమించనున్నట్లు గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రకటించారు. -
గంజాయి నియంత్రణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి రవాణా కట్టడికి ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. -
కూటమి విజయంపై అమెరికాలో సంబరాలు
ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు...పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించడంపై అమెరికాలోని ప్రవాసాంధ్రులు వేడుకలు చేసుకున్నారు. -
గనుల శాఖకు మస్కా కొట్టారు!
గనుల శాఖ సాఫ్ట్వేర్ను కొందరు ‘ఘనులు’ ట్యాంపరింగ్ చేశారు. పర్మిట్లు పరిమితంగా తీసుకున్నా.. సాఫ్ట్వేర్లో భారీగా ఉన్నట్టు కనిపించేలా చేశారు. -
ఒత్తిడికి భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికీ భత్యం!
ఒత్తిడి ఎదుర్కొంటున్నందుకు నెలకు గరిష్ఠంగా రూ.8 వేల భత్యం.. వృత్తిపరమైన అభివృద్ధికి నెలకు రూ.గరిష్ఠంగా రూ.3,750 భత్యం.. అధికారులు రీఫ్రెష్మెంట్కు గరిష్ఠంగా నెలకు రూ.3,750 భత్యం.. అధికారులు బ్రీఫ్కేస్ కోసం రెండేళ్లకోసారి రూ.5 వేల భత్యం.. ఇదేమిటి చిత్రవిచిత్రమైన భత్యాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఆర్టీసీలో అంతే. -
రైలు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : పవన్కల్యాణ్
పశ్చిమబెంగాల్లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. -
పెద్దపులిని ఢీకొన్న కారు!
వేగంగా ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు దాటుతున్న పెద్దపులిని ఢీకొట్టిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. -
ఒక్కో కమోడ్ ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇళ్లు!
విశాఖలోని రుషికొండపై జగన్ కట్టుకున్న ప్యాలెస్లో అమర్చిన టాయ్లెట్ కమోడ్కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు! -
వడివడిగా పర్యటన.. సమస్యలపైనే చర్చ
ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి పోలవరం పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. ప్రాజెక్టులోని స్పిల్వే, కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం ప్రాంతం, డయాఫ్రం వాల్, విద్యుత్కేంద్రం పనులను పరిశీలించారు. -
గొప్ప దార్శనికుడు.. రామోజీరావు
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలకు హెల్దీ లంచ్బాక్స్.. ఇలా చేస్తే ఇష్టంగా తినేస్తారు!
-
లంచమిస్తే మాత్రం అరుస్తావేంటి!.. వీఆర్వో, రైతు సంభాషణ వైరల్
-
కేజీహెచ్ ఐసీయూలో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ..
-
ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణలో మార్పులు
-
నాలెడ్జ్ సిటీలో పోకిరీల ఆగడాలు.. బైకులతో పోలీసులను ఢీకొట్టేందుకు యత్నం
-
దేశమంతా చంద్రబాబు వైపు చూస్తోంది: కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు