Tirumala: కాలినడకన తిరుమలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి

శ్రీవారి దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌ శనివారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.

Published : 26 May 2024 05:15 IST

శ్రీవారి మెట్టు మార్గంలో కుటుంబసభ్యులతో జస్టిస్‌ సీటీ రవికుమార్‌ 

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌ శనివారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టుమార్గంలో కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన న్యాయమూర్తికి స్థానిక అతిథిగృహం వద్ద న్యాయశాఖ ప్రొటోకాల్‌ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారిని న్యాయమూర్తి దర్శించుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని