ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్.. వేసవి బొనాంజా ఆఫర్లు
ICICI Bank: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI) తమ కస్టమర్లకు వేసవి బొనాంజా ఆఫర్లు ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ (ICICI).. తమ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. వేసవి బొనాంజా ఆఫర్లు (Summer Bonanza offer) తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ ఆఫర్తో ఆన్లైన్ షాపింగ్, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, ఆభరణాలు, విహారయాత్రల చెల్లింపులు ఇలా.. అన్నింటిలోనూ ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్కార్డ్, డెబిట్కార్డ్, నెట్బ్యాంకింగ్, ఈఎంఐల ద్వారా ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని తెలిపింది. యాపిల్, ఎల్జీ, సోనీ వంటి బ్రాండ్లకు కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది.
ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు
- షావోమీ, వీవో, వన్ప్లస్ కంపెనీ ఉత్పత్తులపై రూ.8 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
- క్రోమా రిటైల్ స్టోర్ లేదా వెబ్సైట్ నుంచి కొనుగోలు చేస్తే రూ.5 వేల వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
- ఎల్జీ, సోనీ, శాంసంగ్, డెల్, హైయర్ వంటి ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులపై 22.5 శాతం డిస్కౌంట్నిస్తోంది.
ప్రయాణాలు, హోటళ్లు
- మేక్ మై ట్రిప్, ఈసీ మై ట్రిప్, యాత్రా వంటి ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ ఫ్లాట్ఫాంమ్ల నుంచి విమాన ప్రయాణాలకు టికెట్ కొనుగోలుకు 15 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అదే బస్సు ప్రయాణానికైతే 25 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది.
- ఐసీఐసీఐ కస్టమర్లు ఏ ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి హోటల్ లేదా విల్లా బుక్ చేసుకుంటే దానిపై 25 శాతం వరకు తగ్గింపును ఇస్తోంది.
మరిన్ని ఆఫర్లు..
- జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా ఆహారాన్ని బుక్ చేసుకుంటే 20 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.(షరతులు వర్తిస్తాయి)
- బహుమతి ఇచ్చే వస్తువులు, మొక్కలు, పువ్వులు వంటి వాటిపై 20 శాతం డిస్కౌంట్ను ఇస్తోంది.
- ఆన్లైన్ షాపింగ్లోనూ కొన్ని బ్రాండ్లపై పెద్ద ఎత్తున తగ్గింపును అందిస్తోంది.
- సాధారణంగా అందం, ఆరోగ్యం కోసమే చాలా మంది ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తుంటారు. వాటిపై కూడా ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్లు ప్రకటించింది. ఫార్మ్ ఈజీ, టాటా క్లిక్ పాలెట్, హెల్త్ కార్ట్ వంటి వాటిపై ఏకంగా 20 శాతం డిస్కౌంట్ని అందిస్తోంది. (షరతులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు బ్యాంకు వెబ్సైట్ను వీక్షించండి.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!