TRAI rule: నెలకు ₹20తో మీ సిమ్ యాక్టివ్.. ఈ ట్రాయ్ రూల్ తెలుసా?

Trai rule | ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలామంది రెండేసి సిమ్లు వాడుతుంటారు. ఒకప్పుడు విరివిగా వాడినా.. టెలికాం ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో రెండో సిమ్కార్డు వాడే వారి సంఖ్య తగ్గింది. దీంతో తమ రెండో సిమ్కార్డులను పక్కన పడేసిన వారెందరో. అలా ఎక్కువ రోజులు సిమ్కార్డును వాడకుండా వదిలేస్తే.. మీ పేరు రద్దయి వేరొకరికి చేరుతుంది. అలా కాకుండా అది మీ పేరు మీదే కొనసాగాలీ అనుకుంటే.. కేవలం రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది. ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధన.. ఎంతోమంది డ్యూయల్ సిమ్ వినియోగదారులకు గుడ్న్యూస్ అనే చెప్పాలి.
సిమ్కార్డును కాల్స్, ఎస్సెమ్మెస్లు, డేటా వాడకుండా ఎటువంటి యాక్టివ్ రీఛార్జి ప్లాన్ లేకుండా 90 రోజులకు మించి సిమ్ కార్డును పక్కన పడేస్తే అది డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మీ టెలికాం ఆపరేటర్ ఆ సిమ్కార్డును మీ పేరు నుంచి డీరిజిస్టర్ చేసి వేరొకరికి కేటయిస్తారు. ఇలా మీ పేరుమీదే సిమ్కార్డు కొనసాగాలంటే రూ.20 రీఛార్జి చేసుకుంటే సరిపోతుంది. మీరు 90 రోజుల పాటు మీ సిమ్కార్డును వాడకపోతే.. మీ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ నుంచి రూ.20 కట్ అయ్యి మీకు 30 రోజుల గడువు లభిస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.20తో రీఛార్జి చేసుకుంటే మీ సిమ్కార్డును యాక్టివ్గా ఉంచుకోవచ్చు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
ఒకవేళ ఆ నెలలో ఏదైనా కారణంతో మీ ఖాతాలో రూ.20తో రీఛార్జి చేసుకోకపోతే 15 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. ఆలోపు మీ ఖాతాలో బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే మీ సిమ్కార్డును కోల్పోవాల్సి వస్తుంది. వాస్తవానికి ట్రాయ్ తీసుకొచ్చిన రూల్ కొత్తదేమీ కాదు. ఈ ఆటోమేటిక్ నంబర్ రిటెన్షన్ స్కీమ్ను ఎప్పుడి నుంచో ఉంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడంతో చాలా మంది రెండో సిమ్ను తమ పేరు మీద కొనసాగించేందుకు ప్రతినెల పెద్ద మొత్తం పెట్టి రీఛార్జి చేసుకుంటున్నారు. అదే పోస్ట్పెయిడ్ ఖాతాల విషయంలో అయితే 3 నెలలకు రూ.177 చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.
గమనిక: ఈ సదుపాయం కేవలం మీ సిమ్కార్డును మీ పేరు మీద యాక్టివ్గా ఉంచడానికి ఉద్దేశించిన రీఛార్జి మొత్తం మాత్రమే. ఆ నంబర్తో ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకోవాలంటే మాత్రం.. ఆయా టెలికాం కంపెనీలు నిర్దేశించిన ప్లాన్ల ప్రకారం రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

1 నుంచి మారనున్న బ్యాంక్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. నవంబర్ డెడ్లైన్స్ ఇవే!
Financial changes in November: నవంబర్లో ఆర్థిక పరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఏమేం మారబోతున్నాయో చూసేయండి.. - 
                                    
                                        

ఇ-కామర్స్ వెబ్సైట్లలో ‘డార్క్’ మోసాలు.. ఫిర్యాదు చేయండిలా..!
Report on Dark Pattern: ఇ-కామర్స్ సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తమ వెబ్సైట్ల్లో ప్రకటనలు ఇచ్చి మనకే తెలియకుండా మన చేత అవసరం లేని వస్తువులను కొనిపించడం లేదా అధికంగా కొనేలా చేస్తాయి. - 
                                    
                                        
ఏఐతో ఉద్యోగాలు పోతాయి కానీ.. వారి గురించి భయపడండి..!
Artificial Intelligence: కృత్రిమ మేధ గురించి భయపడకుండా రీస్కిల్లింగ్పై దృష్టిపెట్టాలని డెలాయిట్ ఏఐ లీడర్ సూచించారు. - 
                                    
                                        

ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్.. దరఖాస్తు చేయడం ఎలా?
Baal Aadhaar Card: ఐదేళ్ల లోపు పిల్లల కోసం బాల ఆధార్ అందుబాటులో ఉంటుంది. ఇందులో చిన్నారి పేరు, ఫొటో, పుట్టినతేదీ వంటి వివరాలు ఉంటాయి. - 
                                    
                                        

పీఎఫ్ విత్డ్రా: వేరే అవసరాలకు వాడితే సొమ్ము తిరిగి చెల్లించాల్సిందే!
PF withdraw rule: పీఎఫ్ నగదు విత్డ్రా చేసి ఆ మొత్తం వేరే అవసరాలకు వినియోగిస్తే ఆ మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. - 
                                    
                                        

IRCTC టూర్ ప్యాకేజీ.. రూ.5వేలకే శిర్డీ యాత్ర
IRCTC shirdi tour package: తక్కువ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునే వారికి ఐఆర్సీటీసీ ఓ ప్యాకేజీని అందిస్తోంది. మూడు పగలు, రెండు రాత్రుల్లో శిర్డీ యాత్రను పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. - 
                                    
                                        

EPFO సేవలన్నింటికీ ఇక సింగిల్ లాగిన్
EPFO single login: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మెంబర్ పోర్టల్లోనే పీఎఫ్ లావాదేవీలను తెలుసుకునేలా పాస్బుక్లైట్ (Passbook lite) పేరుతో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. - 
                                    
                                        

నయా మోసం: వాట్సప్ స్క్రీన్ షేర్ చేస్తే మీ ఖాతా ఖాళీ!
Cyber crime alert: డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైల్స్, ఓటీపీ తరహా సైబర్ మోసాలపై పోలీసులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో కొత్తగా వాట్సప్ స్క్రీన్ షేరింగ్తో మోసాలను మొదలుపెట్టారు. - 
                                    
                                        

మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఆటోమేటిక్ క్లౌడ్ సేవ్.. ఈ ఆప్షన్ ఆపేదెలా?
మైక్రోసాఫ్ట్ వర్డ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. తాజాగా వచ్చిన అప్డేట్లో ఇకపై మీ వర్డ్ డాక్యుమెంట్లు డిఫాల్ట్గా వన్డ్రైవ్ లేదా మీరు ఎంచుకున్న ఇతర క్లౌడ్ స్టోరేజ్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. - 
                                    
                                        

10 నిమిషాల్లో ఖాతా.. ప్రభుత్వ స్కీమ్స్.. ఈ పోస్టల్ సేవల గురించి తెలుసా?
ఒక్క లెటర్తో, ఒక్క మనియార్డర్తో, ఒక్క రిజిస్టర్ పోస్టుతో... మనింటి మనిషిగా మారిన పోస్ట్మ్యాన్... ఇప్పుడు మరిన్నిసేవలతో సిద్ధమయ్యారు. - 
                                    
                                        

ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. ₹43వేలకు నేపాల్.. ₹65వేలకు థాయ్లాండ్ చుట్టేయొచ్చు!
దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు టూర్ ప్యాకేజీలను అందించే ఐఆర్సీటీసీ.. అంతర్జాతీయ టూర్లను కూడా అందుబాటులో ఉంచింది. - 
                                    
                                        

ఈపీఎఫ్ఓ: ఆధార్, యూఏఎన్ల అనుసంధానం ఇక ఈజీ
EPFO: ఆధార్, యూఏఎన్ అనుసంధాన ప్రక్రియను ఉద్యోగ భవిష్యనిధి సంస్థ సులభతరం చేసింది. - 
                                    
                                        

జన్ధన్ ఖాతాల రీ-కేవైసీకి డెడ్లైన్.. ఆన్లైన్లో చేసుకోండిలా
Jan Dhan Yojana: జన్ధన్ యోజన (Jan Dhan Yojana) పథకాన్ని ప్రారంభించి పదేళ్లు పూర్తయిందని, పెద్ద సంఖ్యలో ఖాతాలకు రీ-కేవైసీ చేయాల్సి ఉందని తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. - 
                                    
                                        

అనవసరపు ఫోన్కాల్స్ వేధిస్తున్నాయా.. ఈ టిప్స్ పాటించండి!
ప్రతి రోజూ ప్రమోషనల్, మార్కెటింగ్ కాల్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే, చిన్న చిన్న చిట్కాలతో వాటిని కట్టడి చేయొచ్చు. అవేంటో చూద్దామా? - 
                                    
                                        

టోల్ భారం నుంచి ఉపశమనం.. UPI రూల్స్.. ఆగస్టులో వచ్చే మార్పులివే!
Financial changes from august: ప్రతి నెల మాదిరిగానే ఆగస్టులోనూ ఆర్థికపరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఫాస్టాగ్ వార్షిక పాస్ రూపంలో ఈ నెల నుంచే యూజర్లకు టోల్ ఛార్జీల భారం తప్పనుంది. - 
                                    
                                        

మీ UAN నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి..!
EPFO UAN: ఈపీఎఫ్ఓ యూఏఎన్ మరిచిపోయారా? దాన్ని తిరిగి పొందడం ఎలా? - 
                                    
                                        

ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్.. బ్యాలెన్స్ చెక్, ఆటో పేలో మార్పులు
New UPI rule: యూపీఐకి సంబంధించి కీలక మార్పులు అమలులోకి రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. - 
                                    
                                        

రూ.14 వేలకే 5 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ వివరాలివీ..
IRCTC tour package: ఐదు జ్యోతిర్లింగ దర్శనంతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితంలోని ముఖ్య ప్రదేశాలను చూసేలా ఐఆర్సీటీసీ ప్రత్యేక యాత్రను ప్రకటించింది. - 
                                    
                                        

మీ పాన్ కార్డుపై మరెవరైనా లోన్ తీసుకున్నారా? చెక్ చేసుకోండిలా!
Loan against PAN: మీ పాన్ వివరాలతో ఎవరైనా లోన్ తీసుకున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్, రుణ సామర్థ్యం పైనా దీని ప్రభావం పడుతుంది. - 
                                    
                                        

చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయండి: UIDAI సూచన
Aadhaar update: చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయాలని ఉడాయ్ తల్లిదండ్రులకు సూచించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు
 


