Hyderabad: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్.ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టి.ఎస్.ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఉమామహేశ్వరరావును చంచల్గూడ జైలుకు తరలించారు.
మంగళవారం తెల్లవారుజామునే హైదరాబాద్ అశోక్నగర్లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఏకకాలంలో మరిన్ని బృందాలు సోదాలు జరిపాయి. ఉమామహేశ్వరరావు సోదరుడితోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఇవి కొనసాగాయి. సోదాల్లో భారీగా రూ.500 నోట్ల కట్టలను, ఆభరణాలను, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం మేరకు ఆదాయానికి మించిన ఆస్తుల విలువ రూ.3.46 కోట్ల వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. -
కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. ప్రొఫెసర్పై విద్యార్థుల దుశ్చర్య
తప్పుడు పనులు చేయొద్దని వారించినందుకు కక్ష పెంచుకున్న కొందరు విద్యార్థులు ప్రొఫెసర్పై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది. -
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరు గ్రామంలో శుద్ధజల నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
అభం శుభం ఎరుగని ఆ చిన్నారికి ఏం తెలుసు.. కొన్ని గంటల్లో ఓ కామాంధుడు వస్తాడని? అతడి దురాగతానికి దారుణంగా బలైపోతానని.. ఎప్పటిలాగే అమ్మ పక్కన ఆదమరిచి నిద్రించింది ఆ బుజ్జాయి. అర్ధరాత్రివేళ.. మానవరూపంలో ఉన్న ఓ పశువు ఆమెను ఎత్తుకెళ్లి హత్యాచారానికి ఒడిగట్టాడు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
అంతా చూస్తుండగానే అంతమొందించారు
భూతగాదాలు యువకుడిని బలిదీసుకున్నాయి. అందరూ చూస్తుండగానే దాయాదులు కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి, అతని ప్రాణం తీశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
అటవీ అధికారులపై మూకుమ్మడి దాడి
అటవీ ప్లాంటేషన్ భూముల్లో సాగుకు సిద్ధపడుతున్నారన్న సమాచారం మేరకు అడ్డుకునేందుకు సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్వోపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మధ్యప్రదేశ్లో ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు భక్తుల మృతి
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో భక్తులను తీసుకెళ్తోన్న ఓ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. మైథనా పాలి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీల దుర్మరణం
ఝార్ఖండ్లోని గడ్వా జిల్లాలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగర్ ఉంటారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. -
రైల్లో మంటలంటూ వదంతులు.. భయంతో దూకేసిన ముగ్గురి మృతి
తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి దాన్నుంచి దూకేసిన ప్రయాణికులు ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం ఝార్ఖండ్లో చోటు చేసుకుంది. -
అదుపు తప్పి లారీ బోల్తా.. ఇద్దరు ఉద్యోగుల మృతి
లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో విధులకు వెళ్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్, ఒప్పంద ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
జూబ్లీహిల్స్లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్ధం.. డ్రైవర్ క్షేమం
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!
-
వర్షాకాలంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
-
వందేభారత్ స్లీపర్.. త్వరలో ట్రయల్ రన్
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు