Crime News: నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురి మృతి

నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు శివారులో చోటు చేసుకుంది.

Published : 26 May 2024 18:08 IST

తాడూరు: నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు శివారులో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు నిర్మాణంలో ఉన్న షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో యజమాని మల్లేష్‌, పదేళ్ల చిన్నారితో పాటు ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని