ఫోన్ ట్యాపింగ్ కేసు.. రియల్ ఎస్టేట్ వ్యాపారిని విచారించిన దర్యాప్తు బృందం
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావును అధికారులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా శ్రీధర్రావును అధికారులు విచారిస్తున్నారు. తన ఫోన్ సైతం ట్యాపింగ్ చేశారంటూ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం సంధ్యా శ్రీధర్రావును బంజారాహిల్స్ పీఎస్కు పోలీసులు పిలిపించారు. న్యాయవాదితో కలిసి హాజరైన ఆయన వాంగ్మూలాన్ని దర్యాప్తు బృందం రికార్డు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?