Hyderabad: ఖైరతాబాద్‌లో విషాదం.. కుమార్తె మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

ఖైరతాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ఐదేళ్ల కుమార్తె మృతిని తట్టుకోలేని తండ్రి కిశోర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Updated : 28 Aug 2023 12:53 IST

హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. తన ఐదేళ్ల కుమార్తె మృతిని తట్టుకోలేని తండ్రి కిశోర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటీవల అనారోగ్యంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తండ్రి.. ఆ బాధతో ఖైరతాబాద్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని