logo

అన్నదానానికి 162 వారాలు

సంగెం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేదల ఆకలి తీర్చే సంకల్పంతో ఆ ట్రస్ట్ నిరంతరం చేస్తున్న అన్నదానం ప్రక్రియ ఈ ఆదివారంతో 162 వారాలకు చేరుకుంది.

Updated : 28 Apr 2024 17:05 IST

ఎదులాపురం: సంగెం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేదల ఆకలి తీర్చే సంకల్పంతో ఆ ట్రస్ట్ నిరంతరం చేస్తున్న అన్నదానం ప్రక్రియ ఈ ఆదివారంతో 162 వారాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌లో నిరుపేద ప్రయాణికులకు ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. నిరుపేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా నిరంతర ప్రక్రియగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని