అన్నదానానికి 162 వారాలు
సంగెం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేదల ఆకలి తీర్చే సంకల్పంతో ఆ ట్రస్ట్ నిరంతరం చేస్తున్న అన్నదానం ప్రక్రియ ఈ ఆదివారంతో 162 వారాలకు చేరుకుంది.
ఎదులాపురం: సంగెం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో నిరుపేదల ఆకలి తీర్చే సంకల్పంతో ఆ ట్రస్ట్ నిరంతరం చేస్తున్న అన్నదానం ప్రక్రియ ఈ ఆదివారంతో 162 వారాలకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో నిరుపేద ప్రయాణికులకు ఆకలి తీర్చారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. నిరుపేదల ఆకలి తీర్చడమే ధ్యేయంగా నిరంతర ప్రక్రియగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల క్షేత్రం.. రక్షణ ఛత్రం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాల దృష్ట్యా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
శత శాతం ఓటు వినియోగం
[ 13-05-2024]
దేశంలో ఎన్నికల సమరం మొదలైన రోజుల్లో ఫలానా వారికి ఓటెయ్యాలని కరాఖండీగా చెప్పేవారు. -
ఉమ్మడి జిల్లాలో పోలీసుల అప్రమత్తం
[ 13-05-2024]
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. -
ఓట్ల పండగకు పోటెత్తుదాం!
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ఓట్ల పండగకు పోలింగ్ కేంద్రాలు ముస్తాబయ్యాయి. -
బాసరలో హైకోర్టు న్యాయమూర్తి
[ 13-05-2024]
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొన్నారు. ఆలయాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. -
ప్రశాంతతే లక్ష్యం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటింగ్ ప్రక్రియ మిగిలింది. -
ఎండైనా.. వానైనా.. గుబులే!
[ 13-05-2024]
రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం పోలింగ్ శాతంపై ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. మండే ఎండలకు ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ తగ్గడంతో ఈ ప్రభావం ఇక్కడ సైతం ఉంటుందనే భయం పట్టుకుంది. -
టెస్ట్ ఓటు!
[ 13-05-2024]
ఓటరు ఈవీఎం ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకునే సందర్భంలో బ్యాలెట్ యూనిట్లో తను కోరుకున్న అభ్యర్థికి/గుర్తుకు ఓటు వేస్తాడు. వీవీప్యాట్లో అదే అభ్యర్థికి చెందిన పేరు, గుర్తు కనిపించాలి. -
లోక్సభ ఎన్నికల్లో జోరుగా నగదు పంపిణి ..
[ 13-05-2024]
సాధారణంగా లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బూత్స్థాయిలో ఏజెంట్లు, ఇతర ముఖ్య కార్యకర్తలను కలిసి డబ్బులు ఇస్తుంటారు. -
144 సెక్షన్ అమలు ఇలా..
[ 13-05-2024]
శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని అనుకున్నప్పుడు పరిస్థితులు చేయిదాటకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తుంటారు. -
సర్వం సిద్ధం
[ 13-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
పోలింగ్ వేళ అప్రమత్తత అవసరం
[ 13-05-2024]
పోలింగ్ సందర్భంగా పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గౌష్ ఆలం సిబ్బందికి సూచించారు. -
ఆర్టీసీ బస్సుల వివరాలు తెలుసుకోండి
[ 13-05-2024]
ఆర్టీసీ బస్సుల వివరాలను తెలుసుకునేందుకు విచారణ చరవాణి నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ డిపో మేనేజరు కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. -
గ్రామస్థుల ఆందోళన
[ 13-05-2024]
గ్రామానికి దారి, త్రీఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పిస్తేనే ఓటు వేస్తామని ఇచ్చోడ మండలం బావోజీపేట్ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. -
భారీ వర్షం.. అతలాకుతలం
[ 13-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
-
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
-
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
-
గురుద్వారలో మోదీ సేవ.. భక్తులకు స్వయంగా వడ్డించిన ప్రధాని