జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి తెదేపాలో చేరిక
రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు.
జ్యోతికి కండువా కప్పి ఆహ్వానిస్తున్న శిరీషాదేవి
రాజవొమ్మంగి, న్యూస్టుడే: రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా పార్టీ, నాయకుల వ్యవహార శైలి నచ్చక పార్టీ మారినట్లు జ్యోతి తెలిపారు. మాజీ సర్పంచి చీడిపల్లి అప్పారావు, గింజర్తి వార్డు సభ్యురాలు కృష్ణవేణి, జడ్పీటీసీ సభ్యురాలి భర్త రవి కూడా తెదేపాలో చేరారు. కార్యక్రమంలో తెదేపా మండల శాఖ అధ్యక్షుడు జి.పెద్దిరాజు, జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బి.త్రిమూర్తులు, ఆయా పార్టీల నాయకులు తాతారావు, సోమినాయుడు, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతివలే ముందుండి నడిపారు!
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గత ఎన్నికలతో పోల్చితే అనకాపల్లి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం పెరిగింది. -
నేడు పుష్ప-2 చిత్రీకరణ..!
[ 15-05-2024]
పొల్లూరు గ్రామంలోని శివాలయం ప్రాంతంలో పుష్ప-2 సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. -
ఈవీఎంలకు మూడంచెల భద్రత
[ 15-05-2024]
జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించిన ఈవీఎంలను మూడంచెల భద్రతతో నిల్వ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ విజయ సునీత పేర్కొన్నారు. -
పెరిగిన ఓటింగ్.. కూటమిలో జోష్
[ 15-05-2024]
అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కాదు. అయినా ఓటర్లు ఎటు మొగ్గారో అంచనా వేయడానికి పార్టీల నాయకులు, కార్యకర్తలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. -
అంబులెన్స్లో గిరి మహిళ ప్రసవం
[ 15-05-2024]
మండలంలోని గసభ పంచాయతీకి చెందిన ఓ గర్భిణి అంబులెన్స్లో ప్రసవించింది. మొగిరిగుడ గ్రామానికి చెందిన పాంగి సుమిత్రకు సోమవారం రాత్రి నుంచి పురిటి నొప్పులు మొదలయ్యాయి. -
అర్ధరాత్రి దాటాకా పోలింగ్
[ 15-05-2024]
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రవరం, సోమలింగపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. -
నిరంతర నిఘా కొనసాగిస్తాం
[ 15-05-2024]
అనకాపల్లిలోని జిల్లా ఎస్పీ కార్యాలయం పక్కగా ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంకు మూడంచెల పోలీస్ బలగాలతో నిరంతర నిఘా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
ఉదయం వరకు ఈవీఎంల రాక
[ 15-05-2024]
జిల్లాలో పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంల తరలింపు సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు నిర్విరామంగా సాగింది. -
ఈదురుగాలుల వల్లే విద్యుత్తు సరఫరాకు అంతరాయం
[ 15-05-2024]
ఈదురు గాలులు వల్లే భోగాపురం పోలింగ్ కేంద్రానికి సోమవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ఈపీడీసీఎల్ అధికారులు తెలిపారు. -
ఉద్యోగుల పేరిట కుటుంబ సభ్యులకు వేతనాలు.. 19 నెలల్లో రూ.3.26 కోట్ల స్వాహా
[ 15-05-2024]
యశోదా ఆసుపత్రి గ్రూపులో కీలక విభాగంలో పనిచేసిన ఉద్యోగి రూ. 3.26 కోట్ల పక్కదారి పట్టించాడు.
తాజా వార్తలు (Latest News)
-
యశోదాలో ఉద్యోగుల వేతనాల పేరిట రూ.3.26 కోట్లు స్వాహా
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
-
నార్కోటిక్ అంటాడు.. నమ్మితే ముంచేస్తాడు
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు..మాకు హితబోధలా: వెస్టర్న్ మీడియాపై జైశంకర్ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి