కారుణ్య నియామకాలు చేపట్టాలి
కొవిడ్ వేళ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియమాకాలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ డి.ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
జ్ఞానిబాబు భార్య స్వాతి నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు
అజిత్సింగ్నగర్, న్యూస్టుడే : కొవిడ్ వేళ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియమాకాలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ డి.ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా కొవిడ్తో మరణించి కారుణ్య నియామకం పొందని ఉద్యోగుల కుటుంబాలను జేఏసీ జిల్లా కమిటీ నాయకులు సోమవారం పరామర్శించారు. వాంబేకాలనీలో ఎల్.జ్ఞానిబాబు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. కొవిడ్తో 2021, మే 14న ఆర్టీసీ కండక్టర్ ఎల్.జి.బాబు చనిపోతే నేటి వరకు కారుణ్య నియామకం కానీ, పింఛను-గ్రాట్యూటి వంటి సదుపాయాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. జ్ఞానిబాబు భార్య స్వాతి.. తాను చిన్న పాపతో కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఆమెకు ధైర్యం చెప్పిన నాయకులు.. జేఏసీ పక్షాన ప్రభుత్వంతో పోరాడైనా త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్, శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నామని, వర్క్ టూ రూల్ పాటిస్తున్నామన్నారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు జేఏసీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు బి.కిశోర్కుమార్, డి.శ్రీనివాస్, బత్తిన రామకృష్ణ, జి.దుర్గారావు, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన నేతపై.. అనురాగ జల్లు
[ 11-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గన్నవరం వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్తో పాటు, స్థానిక వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. -
మాటలేనా.. చేతలేవని?
[ 11-05-2024]
వైకాపా అధికారంలోకి రాగానే గుడివాడను సుందరంగా తీర్చి దిద్దుతానని, భూగర్భ మురుగు కాల్వల వ్యవస్థ ఏర్పాటు చేస్తాననీ కొడాలి నాని గతంలో పలుమార్లు పలు సభల్లో నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. -
సీఎం హామీ కృష్ణార్పణం
[ 11-05-2024]
కృష్ణా నది వరదల నుంచి రక్షణ కవచంగా ఉన్న 90 కిమీ పొడవు ఉన్న కుడి, ఎడమ కరకట్టలు మరమ్మతులకు నోచుకోక బలహీనపడ్డాయి. నది పరీవాహక గ్రామాలకు రహదారి సౌకర్యంగా ఉన్న కరకట్టలు నేడు గండ్లుపడి బీటలు వారుతున్నా పట్టించుకోలేదు. -
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
[ 11-05-2024]
‘నామీద ఒక్క కేసు లేదని తెలంగాణ, ఆంధ్రా డీజీపీలు ఇచ్చిన ధ్రువీకరణలు ఉన్నాయి. మీరు నాపై రెరా కేసు ఉంది.. ఈడీ కేసు ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
బాబుపై పగ.. రైతన్నకు దగా!
[ 11-05-2024]
ఇలాంటి సమయంలో ప్రజా క్షేమం కోరే సమర్థులైన పాలకులైతే ఏం చేస్తారు? గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చేవారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు తప్పనిసరి
[ 11-05-2024]
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో సిబ్బంది, ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. -
వరములీయవే.. మహాలక్ష్మీ
[ 11-05-2024]
ఇంద్రకీలాద్రి: అక్షయ తృతీయ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. -
ఓట్ల పండగకు వస్తున్నారోచ్..
[ 11-05-2024]
రాష్ట్ర భవితను నిర్ణయించే ఓట్ల పండగలో పాల్గొనేందుకు దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు చేరుకోనున్నారు. -
ఊళ్లన్నారు... ఎక్కడ వంశీ?
[ 11-05-2024]
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేసింది. -
సంక్షేమమన్నారు.. మాకేమి చేశారు
[ 11-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మహిళలు, యువత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు అమలు చేస్తాం. మహిళలకు చేతివృత్తులపై శిక్షణ ఇచ్చి ఆర్థ్ధికంగా ఆదుకుంటాం. -
మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 11-05-2024]
మాదిగలకు అండగా నిలబడి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని పశ్చిమ భాజపా అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. -
నేటితో ఎన్నికల ప్రచారం ముగింపు
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార పర్వం ముగియనున్నట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
ఇండియాకు ఓటేయండి.. మీ భవితను నిర్ణయించుకోండి
[ 11-05-2024]
రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు కావాలంటే.. ఇండియా కూటమిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. -
గంజాయికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్
[ 11-05-2024]
గత అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం గంజాయికి కేరాఫ్గా మారిందని ఆదర్శ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కె.లక్ష్మి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!