తెదేపాను గెలిపించాలని ఘంటసాలలో ఎన్నారైల ఎన్నికల ప్రచారం
అవనిగడ్డ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాథ బాబు, మూల్పూరి వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఘంటసాల: అవనిగడ్డ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరీలను గెలిపించాలని కోరుతూ ఘంటసాలకు చెందిన ప్రవాస భారతీయులు గొర్రెపాటి రంగనాథ బాబు, మూల్పూరి వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఉమ్మడి అభ్యర్థులకు చెందిన గాజు గ్లాసు గుర్తు గల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఎన్నారైలు రంగనాథ బాబు, వెంకట్రావు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకుడు యార్ల శ్రీకాంత్, మాజీ ఉప సర్పంచి స్వరాజ్యలక్ష్మి, తెదేపా నాయకులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ, బండి పరాత్పరరావు, గొర్రెపాటి సురేష్, కాకుమాని రంగారావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, కొమ్ము సుందరరావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
[ 16-05-2024]
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
జనవాణి... పురవేణి
[ 16-05-2024]
ప్రభుత్వ పనితీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు... తమకు నచ్చని పాలకులను ఇంటికి పంపాలన్న బలమైన సంకల్పం ఉన్నప్పుడే భారీ పోలింగ్ సాధ్యమవుతుంది. -
వెంటాడే తప్పు.. వెన్నంటే ముప్పు!
[ 16-05-2024]
పోలీసు యూనిట్లను జగన్ ప్రభుత్వం ఇష్టారీతిన విభిజించింది. రెండేళ్లు అయినా దీని తాలూకూ దుష్పరిణామాలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి. పోలింగ్ రోజు కూడా ఇది స్పష్టంగా కనిపించింది. కమిషనరేట్ నుంచి విడదీసి కృష్ణాలో విలీనం చేసిన స్టేషన్ల పరిధిలోనే ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. -
తెదేపా కార్యకర్తపై వైకాపా మూకల దాడి
[ 16-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు బుధవారం దాడి చేసి గాయపర్చారు. దూళ్లవానిగూడెంకు చెందిన దాదాపు 15 మంది వైకాపా కార్యకర్తలు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వర్ల కుమార్రాజా సమక్షంలో తెదేపాలో చేరారు. -
మూడో రోజూ బస్సులు కిటకిట
[ 16-05-2024]
ఎన్నికల్లో ఓటేసేందుకు పోటెత్తిన ఓటర్లు.. తిరుగు పయనం అవుతున్నారు. పోలింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు విజయవాడ పీఎన్బీఎస్లో రద్దీ ఎక్కువగా ఉంది. మూడో రోజు కూడా ప్లాట్ఫామ్లు కిటకిటలాడాయి. గత వారం ఎదురైన చేదు అనుభవంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. -
ఓటు కోసం వచ్చి.. తిరిగిరాని లోకాలకు..
[ 16-05-2024]
‘బాబూ నీ భార్య మృతికి నేనే కారణం అంటూ ఆమె తండ్రి,.., బావా.. చెల్లి చనిపోవడానికి మేమే కారణం.. మమ్మల్ని క్షమించు.. అంటూ ఆమె సోదరుడు.. మృతురాలి భర్త కాళ్లు పట్టుకుని రోదిస్తున్న హృదయ విదారక ఘటన గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటుచేసుకుంది. -
తుప్పల్లో వృద్ధురాలి మృతదేహం
[ 16-05-2024]
ఇటీవల అదృశ్యమై తుప్పల్లో శవమై ప్రత్యక్షమైన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా గుడివాడ దనియాలపేటలో బుధవారం బయటపడింది. -
‘వైకాపా దాడులకు మూల్యం తప్పదు’
[ 16-05-2024]
తెదేపా నేతలు, శ్రేణులపై వైకాపా మూకలు, గుండాలు, నాయకులు చేస్తున్న దాడులకు తగిన మూల్యం చెల్లించుకుంటారని పెడన తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. -
చైతన్య యాత్రికుడు..!
[ 16-05-2024]
ప్రస్తుత రోజుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు సైకిల్పై.. మరికొందరు బైక్లపై సవారీ చేస్తున్నారు. కొత్త ప్రాంతాలకు తిరుగుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. మానసికోల్లాసం పొందుతారు. కానీ.. కొంత మంది మాత్రం ఒక దృఢ సంకల్పంతో.. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో యాత్రలు చేస్తారు. -
ఓటు కోసం వచ్చి.. తిరిగిరాని లోకాలకు..?
[ 16-05-2024]
‘బాబూ నీ భార్య మృతికి నేనే కారణం అంటూ ఆమె తండ్రి,.., బావా.. చెల్లి చనిపోవడానికి మేమే కారణం.. మమ్మల్ని క్షమించు.. అంటూ ఆమె సోదరుడు.. మృతురాలి భర్త కాళ్లు పట్టుకుని రోదిస్తున్న హృదయ విదారక ఘటన గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటుచేసుకుంది. -
గాలి కాలుష్యంపై అవగాహన అవసరం
[ 16-05-2024]
వేసవిలో గాలి కాలుష్యం పట్ల తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాల వైద్యాధికారుల సమావేశం బుధవారం విజయవాడలోని ఓ హోటల్లో బుధవారం ప్రారంభమైంది. -
ఇసుక దిబ్బలు తగిలి నదిలో నిలిచిన లాంచీ
[ 16-05-2024]
కృష్ణానదిలో రాకపోకలు చేసే లాంచీకి బుధవారం రాత్రి ఇసుక దిబ్బలు తగిలి ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నీటిలో నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి లాంచీ 25 మంది ప్రయాణికులతో రాత్రి 8 గంటలకు రాయపూడి బయలుదేరింది. -
నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీ
[ 16-05-2024]
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం మూలపాడు వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో నాలుగు వాహనాలు ఒకదాని వెనుక మరొకటి ఢీకొన్నాయి. -
అవినీతికి చిరునామాగా భవానీపురం స్టేషన్
[ 16-05-2024]
భవానీపురం స్టేషన్ సీఐగా కృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇతర వ్యవహారాల్లో తలదూర్చడం పరిపాటిగా మారింది. అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడటంతో పాటు ఎన్నికల సమయంలో కూడా సీఐ మారకపోవడంతో పోలీసు కమిషనర్ దృష్టికి ఆ విషయాలన్నీ వెళ్లాయి. -
జగన్ అరాచక పాలనను సాగనంపడమే ఆంధ్రుల లక్ష్యం
[ 16-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు ఆయన్ను సాగనంపే విధంగా ఓట్లు వేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. -
నలుగురిపై పోక్సో కేసు
[ 16-05-2024]
మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఎం.చిలకారావు, వంశీ, ఎం.కోటేశ్వరరావు, నాగరాజుపై బుధవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సీహెచ్.కృష్ణ తెలిపారు. -
కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్
[ 16-05-2024]
కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద జూన్ 4 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ