logo

తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు

తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో  మే నెలలో  విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Published : 28 Apr 2024 12:19 IST

తిరుమల :  తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో  మే నెలలో  విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.  మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం,  4న‌ సర్వ ఏకాదశి, 10న అక్షయ తృతీయ, 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి, 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు,  22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి,  23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతిని నిర్వహించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని