తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు
తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.
తిరుమల : తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం, 4న సర్వ ఏకాదశి, 10న అక్షయ తృతీయ, 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి, 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి, 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతిని నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు మేల్ తలపెట్టవోయ్
[ 13-05-2024]
సార్వత్రిక సమరానికి సర్వం సన్నద్ధమైంది. ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్కు అవసరమైన సామగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బందిని ఆదివారం రాత్రికే తరలించారు. -
పుంగనూరు, కుప్పంపైనే అందరి దృష్టి
[ 13-05-2024]
ఐదేళ్లుగా కళ్లలో ఒత్తులు వేసుకుని చూసిన ఘడియలు రానే వచ్చేశాయి. అరాచక పాలనపై వేటు వేసేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. -
12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు సద్వినియోగం
[ 13-05-2024]
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. -
చివరి ఓటరుకు మొదటి ఓటు
[ 13-05-2024]
తెదేపా అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలో చివరి నియోజకవర్గం (175). -
ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
[ 13-05-2024]
ఓటింగ్ శాతం పెంపు నిమిత్తం ఏడు నియోజకవర్గాల్లో 13 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. -
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా
[ 13-05-2024]
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అన్న సామెతను గుర్తుచేసుకుంటున్నారు పలువురు ప్రవాస భారతీయులు.. జన్మభూమిపై మమకారంతో ప్రజాస్వామ్య పరిరక్షణలో తామెప్పుడూ భాగస్వాములైౖ ఉంటామని మరోమారు నిరూపించుకుంటున్నారు. -
బాబూ.. రండి ప్లీజ్.. ఓటేయండి
[ 13-05-2024]
ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి విజయానికైనా ఒక్క ఓటూ కీలకమే. దీంతో వలస ఓట్ల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. -
పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
[ 13-05-2024]
జిల్లా వ్యాప్తంగా 1,771 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధుల నిమిత్తం సిబ్బంది ఆదివారం బయల్దేరారు. -
మార్పు కోసం తీర్పునిచ్చే సమయం
[ 13-05-2024]
జిల్లాలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. మార్పు కోరుతున్న ఓటర్లు.. తదనుగుణంగా తమ ఓటుతో తీర్పు ఇవ్వాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. -
ఇక స్మార్ట్గా బాదుడు
[ 13-05-2024]
ప్రజానీకం ఇప్పటికే విద్యుత్తు ఛార్జీల భారంతో అల్లాడిపోతున్నారు.. జగన్ బటన్ నొక్కితే అందే సాయం కంటే విద్యుత్తు వినియోగదారులు స్విచ్ నొక్కితే ప్రభుత్వ ఖజానాకు జమయ్యే సొమ్ములే ఎక్కువగా ఉంటున్నాయి. -
గెలుపోటములు తంబీల చేతుల్లోనే..!
[ 13-05-2024]
తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తమిళ ఓటర్లు ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. -
వైకాపా దింపుడు కళ్లం ఆశ
[ 13-05-2024]
అధికార వైకాపా ప్రలోభాలకు పెద్దఎత్తున తెరతీసింది. ఒక్కో ఓటుకు రూ.1500 నుంచి 4 వేల వరకు పంపిణీ చేస్తోంది. -
దొంగ ఓట్లపైనే వైకాపా నమ్మకం
[ 13-05-2024]
ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం.. అందుకు అంగీకరించకుంటే బెదిరించడం.. అన్నింటినీ తట్టుకుని పోలింగ్ కేంద్రానికి వస్తే దాడులకు పాల్పడటం ఇదీ వైకాపా నేతల నైజం.. ఈ దఫా ఎన్నికలు వైకాపాకు ప్రతిష్టాత్మకంగా మారాయి. -
ఇంటింటికి కిలో మాంసం, మద్యం ప్యాకెటు
[ 13-05-2024]
నియోజకవర్గంలో అధికార పార్టీ తరపున ఓటర్లకు తాయిలాలను ఆదివారం కూడా యథేచ్చగా అందించారు. నాలుగు మండలాల్లోని గ్రామాల్లో క్షేత్ర స్థాయి నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటికి కిలో కోడి మాంసాన్ని అందజేశారు.