కోర్టులో కేసున్నా.. రోడ్డు నిర్మాణం
మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు.
కాల్వ పొరంబోకుపై మట్టి తోలి నిర్మిస్తున్న రోడ్డు
నగరి, న్యూస్టుడే: మండలంలోని ముడిపల్లి పంచాయితీలోని వెంగన్న కండ్రిగ ఎస్టీకాలనీ వద్ద వైకాపా నాయకులు దౌర్జన్యంగా రోడ్డు వేస్తున్నారని గ్రామస్థులు సోమవారం ఆరోపించారు. ఈ కాలనీ సమీపంలోని కాలవ పొరంబోకు స్థలంలో అక్రమంగా రోడ్డు వేయడాన్ని కోర్టులో కేసు వేయగా స్టే ఇచ్చారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నా, అధికార పార్టీ నాయకులు కాలువ పొరంబోకు స్థలంలో గ్రావెల్ తోలి రోడ్డు పనులు చేస్తున్నారని, అధికారులు స్పందించి అడ్డుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. ప్రధాన నిందితులు అరెస్ట్
[ 16-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. -
వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
[ 16-05-2024]
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. -
బైరాగి వేషం.. గంగమ్మ దర్శనం
[ 16-05-2024]
గంగమ్మ జాతరలో భక్తుల సందడి మొదలైంది. మొదటి రోజున బుధవారం బైరాగి వేషంలో చిన్నారులు అలరించారు. -
అవినీతి రారాజు.. మండలానికో సామంత రాజు
[ 16-05-2024]
అనగనగా ప్రసిద్ధి గాంచిన చంద్రగిరి కోట. ఆ కోటను ఐదేళ్లుగా అవినీతి, దోపిడీ రారాజు పరిపాలిస్తున్నారు. ఆయన రాజ్యంలోని బంట్లు రారాజును ఆదర్శంగా తీసుకున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రైవేటు భూముల కబ్జాలు, సెటిల్మెంట్లను అక్రమ సోపానాలుగా మలుచుకున్నారు. -
వైకాపా నేతలా.. వదిలేయి..!
[ 16-05-2024]
నేరానికి పాల్పడిన వ్యక్తుల కంటే అందుకు కారకులైన వారే ప్రధాన నిందితులు.. ఇదీ శిక్షణ సందర్భంగా పోలీసులకు చెప్పే తొలి పాఠం.. జిల్లా పోలీసులు మాత్రం ఈ సూత్రాన్ని పూర్తిగా విస్మరించారు. -
నాని ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎస్వీయూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం వైకాపా నేత భానుకుమార్రెడ్డి, నడవలూరు సర్పంచి గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై కేసు పెట్టారు. -
జలకళ నిలిపి.. చుక్కలు చూపి..
[ 16-05-2024]
పెద్దపంజాణి మండలం చలమంగళానికి చెందిన రైతు నాగరాజుకు మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో వేసిన బోరులో వచ్చే నీరు పశుగ్రాసం, వేరుసెనగ సాగుకు కూడా సరిపోయేది కాదు. బోరు నుంచి నీళ్లు నిలిచిపోవడంతో పంట వదిలేశారు. -
గ్రామాల్లో అందని ద్రాక్షగా వైద్యం!
[ 16-05-2024]
నిరుపేదలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. పల్లె ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్యసేవలు అందించి ప్రాణాపాయ పరిస్థితి -
ఇదీ లెక్క.. గెలుపు మాదే పక్కా
[ 16-05-2024]
ఓటరు నాడి పట్టుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక.. నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ వివరాలు స్పష్టమయ్యాయి. -
ఆవిరైన ఏపీ సీడ్స్.. ఆశలు
[ 16-05-2024]
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) ఆశించిన మేరకు విత్తన సేకరణ చేపట్టలేకపోయింది. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన వరి వంగడాలు అందుబాటులోకి తెచ్చే దిశగా విత్తన సేకరణకు శ్రీకారం చుట్టింది. -
స్ట్రాంగ్రూంలకు మూడంచెల భద్రత
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగియగా.. ప్రధాన ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఉంది. అందులో భాగంగా ఈవీఎం బాక్సుల భద్రతకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ మణికంఠచందోలు తెలిపారు. -
నిఘా నేత్రాలే లేకుంటే అంతే!
[ 16-05-2024]
కట్టుదిట్ట భద్రత కల్పించిన శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ల వద్ద మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోద్బలంతో వైకాపా మూకలు తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనను నిఘా నేత్రాలే బహిర్గతం చేశాయి. -
ఎన్నికల హడావుడిలో అధికారులు..
[ 16-05-2024]
ఎన్నికల హడావుడిలో అధికారులు ఉంటే.. వ్యాపారులు తమ పని చేసుకుపోతున్నారు. తమిళనాడు బియ్యం మన రాష్ట్రానికి.. మన రాష్ట్రం బియ్యం కర్ణాటకకు.. -
ఖర్చెంతో చెప్పండి
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలా అని పోటీచేసిన అభ్యర్థులు రిలాక్స్ అయిపోదామంటే కుదరదు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు ఎన్నికల ఖర్చును -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
బంగారుపాళ్యం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. -
స్విమ్స్ నుంచి ఇంటికి పులివర్తి నాని
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్విమ్స్ నుంచి బుధవారం డిశ్ఛార్జి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!