బ్యాంకు ఖాతాల్లేకుంటే ఇంటి వద్దే పింఛన్ పంపిణీ: కలెక్టర్
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు.
మాట్లాడుతున్న షన్మోహన్
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని మే ఒకటిన రెండు పద్ధతుల్లో చేపట్టనున్నామని కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు ఖాతాలు లేని, సాంకేతిక కారణాలతో బ్యాంకు ఖాతాలో నగదు జమకాని వారికి ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే.. ఏ ఖాతాకు నగదు జమైందో వివరాలు తెలియజేస్తామని’ కలెక్టర్ వెల్లడించారు.
ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే 16,547 మంది ఉద్యోగులకు మే 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. మే 6, 7 తేదీల్లో 596 మంది ఇంటి నుంచి ఓటు వేసేలా చర్యలు చేపట్టామన్నారు. మే 21, 22 తేదీల్లో చిత్తూరులో గంగమ్మ జాతర: చిత్తూరులో గంగమ్మ జాతరను మే 21, 22 తేదీల్లో నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. 14న జాతర చాటింపు ఉంటుంన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. ప్రధాన నిందితులు అరెస్ట్
[ 16-05-2024]
చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. -
వైభవంగా ప్రారంభమైన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు
[ 16-05-2024]
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. -
బైరాగి వేషం.. గంగమ్మ దర్శనం
[ 16-05-2024]
గంగమ్మ జాతరలో భక్తుల సందడి మొదలైంది. మొదటి రోజున బుధవారం బైరాగి వేషంలో చిన్నారులు అలరించారు. -
అవినీతి రారాజు.. మండలానికో సామంత రాజు
[ 16-05-2024]
అనగనగా ప్రసిద్ధి గాంచిన చంద్రగిరి కోట. ఆ కోటను ఐదేళ్లుగా అవినీతి, దోపిడీ రారాజు పరిపాలిస్తున్నారు. ఆయన రాజ్యంలోని బంట్లు రారాజును ఆదర్శంగా తీసుకున్నారు. గ్రావెల్ అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల ఆక్రమణ, ప్రైవేటు భూముల కబ్జాలు, సెటిల్మెంట్లను అక్రమ సోపానాలుగా మలుచుకున్నారు. -
వైకాపా నేతలా.. వదిలేయి..!
[ 16-05-2024]
నేరానికి పాల్పడిన వ్యక్తుల కంటే అందుకు కారకులైన వారే ప్రధాన నిందితులు.. ఇదీ శిక్షణ సందర్భంగా పోలీసులకు చెప్పే తొలి పాఠం.. జిల్లా పోలీసులు మాత్రం ఈ సూత్రాన్ని పూర్తిగా విస్మరించారు. -
నాని ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎస్వీయూ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రామచంద్రాపురం మండలం వైకాపా నేత భానుకుమార్రెడ్డి, నడవలూరు సర్పంచి గణపతిరెడ్డితోపాటు మరికొందరిపై కేసు పెట్టారు. -
జలకళ నిలిపి.. చుక్కలు చూపి..
[ 16-05-2024]
పెద్దపంజాణి మండలం చలమంగళానికి చెందిన రైతు నాగరాజుకు మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో వేసిన బోరులో వచ్చే నీరు పశుగ్రాసం, వేరుసెనగ సాగుకు కూడా సరిపోయేది కాదు. బోరు నుంచి నీళ్లు నిలిచిపోవడంతో పంట వదిలేశారు. -
గ్రామాల్లో అందని ద్రాక్షగా వైద్యం!
[ 16-05-2024]
నిరుపేదలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. పల్లె ప్రాంతాల్లోని ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్యసేవలు అందించి ప్రాణాపాయ పరిస్థితి -
ఇదీ లెక్క.. గెలుపు మాదే పక్కా
[ 16-05-2024]
ఓటరు నాడి పట్టుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక.. నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ వివరాలు స్పష్టమయ్యాయి. -
ఆవిరైన ఏపీ సీడ్స్.. ఆశలు
[ 16-05-2024]
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీసీడ్స్) ఆశించిన మేరకు విత్తన సేకరణ చేపట్టలేకపోయింది. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన వరి వంగడాలు అందుబాటులోకి తెచ్చే దిశగా విత్తన సేకరణకు శ్రీకారం చుట్టింది. -
స్ట్రాంగ్రూంలకు మూడంచెల భద్రత
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగియగా.. ప్రధాన ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఉంది. అందులో భాగంగా ఈవీఎం బాక్సుల భద్రతకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ మణికంఠచందోలు తెలిపారు. -
నిఘా నేత్రాలే లేకుంటే అంతే!
[ 16-05-2024]
కట్టుదిట్ట భద్రత కల్పించిన శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్రూమ్ల వద్ద మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోద్బలంతో వైకాపా మూకలు తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనను నిఘా నేత్రాలే బహిర్గతం చేశాయి. -
ఎన్నికల హడావుడిలో అధికారులు..
[ 16-05-2024]
ఎన్నికల హడావుడిలో అధికారులు ఉంటే.. వ్యాపారులు తమ పని చేసుకుపోతున్నారు. తమిళనాడు బియ్యం మన రాష్ట్రానికి.. మన రాష్ట్రం బియ్యం కర్ణాటకకు.. -
ఖర్చెంతో చెప్పండి
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలా అని పోటీచేసిన అభ్యర్థులు రిలాక్స్ అయిపోదామంటే కుదరదు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు ఎన్నికల ఖర్చును -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-05-2024]
బంగారుపాళ్యం మండలంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురికి తీవ్ర, ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. -
స్విమ్స్ నుంచి ఇంటికి పులివర్తి నాని
[ 16-05-2024]
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని స్విమ్స్ నుంచి బుధవారం డిశ్ఛార్జి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో గాయపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర