logo

మీది ప్రజలే అంగీకరించడం లేదు: మాజీ మంత్రి అమర్‌

తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.

Published : 02 May 2024 05:15 IST

మాట్లాడుతున్న అమరనాథరెడ్డి

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమకేసులు, ఇసుక, మైనింగ్‌ మాఫియాతో ప్రజలు విసిగిపోయారని ఓటుతో సరైన తీర్పు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. తర్వాత శివాడి గ్రామంలోని చర్చిలో ప్రార్థనలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి పాల్గొన్నారు. శివాడి, చిన్నేపల్లె, ముద్దేపల్లె గ్రామాలకు చెందిన పలువురు వైకాపా నుంచి తెదేపాలోకి చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని