తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి
ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని, తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు : ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని, తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 23 వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం తెదేపా సూపర్ సిక్స్ పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. అర్హులైన వారికి నెలకు రూ.4 వేలు పింఛను అందిస్తామన్నారు. ఆయన వెంట తెదేపా నాయకులు కొండయ్య చౌదరి, రామ్ దాస్ గౌడ్, సుందర్ రాజు, తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు మీటి.. స్ఫూర్తి చాటి
[ 14-05-2024]
బతుకుదెరువు కోసం పట్నం వెళ్లినవారందరూ స్వగ్రామం చేరారు.. ఎల్లలు దాటొచ్చి స్వదేశంపై అభిమానం చాటుకున్నారు.. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న యువత, ఉద్యోగులు తరలొచ్చారు. -
మొరాయించిన ఓటు యంత్రం
[ 14-05-2024]
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలోని 84వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు పని చేయలేదు. దీంతో గంటన్నరపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. -
అధికారం అడ్డగింతలు
[ 14-05-2024]
నంద్యాల పట్టణం దేవనగర్లో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ఎక్కువ సంఖ్యలో గుమికూడారు. వారిని బయటకు పంపాలని పోలీసులను కోరితే తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. -
నంద్యాలలో ఉద్రిక్తత
[ 14-05-2024]
నంద్యాల పట్టణం లీడర్స్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. 6 గంటలు దాటినప్పటికీ పోలింగ్ జరుగుతుండటంతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. -
రాత్రి పది గంటల వరకు 74.17 శాతం నమోదు
[ 14-05-2024]
జిల్లాలో ఉదయం 9 గంటలకు 9.34 శాతం పోలింగ్ నమోదైంది. 12 గంటలకు 22.05 శాతం దాటింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 38.00 శాతానికి చేరింది.. మధ్యాహ్నం 3 గంటలకు 52.26, సాయంత్రం 5 గంటలకు 64.55 శాతం పోలింగ్ నమోదైంది. -
వెల్లువెత్తిన ఓటుస్వామ్యం
[ 14-05-2024]
ఓట్ల పండగ ప్రారంభానికి అర్ధ గంట ముందు వరకు వర్షం పడింది. గోనెగండ్లలో పోలింగ్ కేంద్రం వద్ద వర్షం నీరు పెద్దఎత్తున నిలిచిపోయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బురదలోనే నడవాల్సి వచ్చింది. -
అధికార అరాచకం
[ 14-05-2024]
కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన నాయక్ తీరు వివాదాస్పదంగా మారింది. సదరు కానిస్టేబుల్ సిల్వర్జుబ్లీ కళాశాల ఆవరణలోని 72 పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లారు. -
ఓటేసి.. భవితకు బాటేసి
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. పలు చోట్ల చిన్నపాటి గొడవలు చోటుచేసుకున్నాయి. ఆది, సోమవారాలు వర్షం కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
-
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్