logo

మాలకొండలో జస్టిస్‌ కృష్ణమోహన్‌ పూజలు

మాలకొండ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ దర్శించుకున్నారు. సహాయ కమిషనర్‌ కేబీ శ్రీనివాసరావు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.

Published : 26 Mar 2023 02:41 IST

మాలకొండలో హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్‌

మాలకొండ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ దర్శించుకున్నారు. సహాయ కమిషనర్‌ కేబీ శ్రీనివాసరావు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వివిధ రూపాల్లో ఆలయానికి రూ. 8,75,421 ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు.

న్యూస్‌టుడే, వలేటివారిపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని