రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని ఎదల్కన్ చెరువు వద్ద 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
పెద్దకొడపల్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని ఎదల్కన్ చెరువు వద్ద 161వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎన్ఎస్ఎస్ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుందా మండలం చిన్న దేవాడకు చెందిన కుర్మ అంజవ్వ (40) తన కుమారుడు యాదిగొండతో కలిసి సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి స్వగ్రామమైనా చిన్న దేవాడకు ఉదయం బయల్దేరారు. మండలంలోని ఆంజని గేటు దాటిన కొద్ది దూరంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ సంఘటనలో అంజవ్వ తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మరణించింది. కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు గత కొద్ది నెలల క్రితం బతుకు దెరువు నిమిత్తం హైదరాబాద్కు వెళ్లారు. కుమారుడు పండ్లు అమ్ముకుంటూ, తల్లి అంజవ్వ అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
[ 16-05-2024]
జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజ్ మాట్లాడారు. -
ఎల్వోసీ చెక్ అందజేత
[ 16-05-2024]
నాగిరెడ్డిపేట మండలం, రాఘవపల్లి గ్రామానికి చెందిన రాజు ఈ మధ్య ప్రమాదానికి గురయ్యాడు. -
రైతులు ఈపాస్ విధానం ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలి
[ 16-05-2024]
మండలంలోని మాల్ తుమ్మెద, తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి పరిశీలించారు. -
వైద్యశాఖలో లైంగిక వేధింపుల కలకలం
[ 16-05-2024]
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్సింగ్పై బుధవారం విచారణ చేపట్టారు. -
4,78,734 మంది ఓటుకు దూరం
[ 16-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. ఒక్క ఓటు తేడాతో ఓడిన వారు చాలా మంది ఉన్నారు. -
తెవివి వీసీ పదవి ఎవరికి దక్కేనో..!
[ 16-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ఛాన్స్లర్(వీసీ) పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ సాగుతోంది. -
అభివృద్ధి పనులకు ఆటంకం
[ 16-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు పోలింగ్ సోమవారం ముగిసింది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. -
ఆదర్శంగా ఓటేశారు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళా, యువ, దివ్యాంగ, ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఓటింగ్లో మహిళలదే పైచేయి
[ 16-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సీఎంసీలో అభ్యర్థుల భవితవ్యం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. -
పండించిన పంట తిరిగి ఇచ్చేయండి!
[ 16-05-2024]
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతులతో పండించిన సెనగ పంట ధర చెల్లింపు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. -
రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుంచి పదిహేను రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్ పాటిస్తున్నారు. -
ఉపాధ్యాయురాలికి నోటీసు జారీ
[ 16-05-2024]
విద్యాశాఖ నుంచి అనుమతి లేకుండా దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయురాలు సుహాసినికి తుది షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో రాజు బుధవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
తెలంగాణలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు అధికారులు
-
ఖాన్సార్ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్2’లో మరో విలన్గా మలయాళ నటుడు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. పలుచోట్ల స్తంభించిన ట్రాఫిక్
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!