ఓటు అవగాహన.. ఛాయాచిత్ర ప్రదర్శన
ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
తొలి ఎన్నికల గురించి తెలియజేస్తున్న చిత్రం
ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మే 1వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో సీబీసీ పబ్లిసిటీ ఆఫీసర్ ధర్మానాయక్, ఆర్టీసీ ఆర్ఎం జానీరెడ్డి, స్వీప్ నోడల్ అధికారి సురేష్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, మహిళా సంక్షేమాధికారిణి రసూల్ బీ, ఎన్వైకే సమన్వయకర్త శైలి బెల్లాల్, డిపో మేనేజర్లు శంకర్, సాయన్న, ఆకాశవాణి ప్రసార నిర్వాహణాధికారి మోహన్దాస్ పాల్గొన్నారు.
- న్యూస్టుడే, నిజామాబాద్ అర్బన్, ఈనాడు, నిజామాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
[ 16-05-2024]
జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజ్ మాట్లాడారు. -
ఎల్వోసీ చెక్ అందజేత
[ 16-05-2024]
నాగిరెడ్డిపేట మండలం, రాఘవపల్లి గ్రామానికి చెందిన రాజు ఈ మధ్య ప్రమాదానికి గురయ్యాడు. -
రైతులు ఈపాస్ విధానం ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలి
[ 16-05-2024]
మండలంలోని మాల్ తుమ్మెద, తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి పరిశీలించారు. -
వైద్యశాఖలో లైంగిక వేధింపుల కలకలం
[ 16-05-2024]
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్సింగ్పై బుధవారం విచారణ చేపట్టారు. -
4,78,734 మంది ఓటుకు దూరం
[ 16-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. ఒక్క ఓటు తేడాతో ఓడిన వారు చాలా మంది ఉన్నారు. -
తెవివి వీసీ పదవి ఎవరికి దక్కేనో..!
[ 16-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ఛాన్స్లర్(వీసీ) పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ సాగుతోంది. -
అభివృద్ధి పనులకు ఆటంకం
[ 16-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు పోలింగ్ సోమవారం ముగిసింది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. -
ఆదర్శంగా ఓటేశారు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళా, యువ, దివ్యాంగ, ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఓటింగ్లో మహిళలదే పైచేయి
[ 16-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సీఎంసీలో అభ్యర్థుల భవితవ్యం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. -
పండించిన పంట తిరిగి ఇచ్చేయండి!
[ 16-05-2024]
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతులతో పండించిన సెనగ పంట ధర చెల్లింపు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. -
రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుంచి పదిహేను రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్ పాటిస్తున్నారు. -
ఉపాధ్యాయురాలికి నోటీసు జారీ
[ 16-05-2024]
విద్యాశాఖ నుంచి అనుమతి లేకుండా దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయురాలు సుహాసినికి తుది షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో రాజు బుధవారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
-
వారి బలహీనతే.. పీవోకేపై పట్టు కోల్పోయేలా చేసింది: జైశంకర్
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్