logo

వైకాపా నేత అయినాబత్తిన తెదేపాలో చేరిక

ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ అయినాబత్తిన ఘనశ్యామ్‌ తెదేపాలో చేరారు.

Published : 02 May 2024 02:07 IST

ఎంపీ, అసెంబ్లీ తెదేపా అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, దామచర్ల జనార్దన్‌ సమక్షంలో పార్టీలో చేరిన అయినాబత్తిన ఘనశ్యామ్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ అయినాబత్తిన ఘనశ్యామ్‌ తెదేపాలో చేరారు. ఆయనకు పార్లమెంట్‌, అసెంబ్లీ తెదేపా అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, దామచర్ల జనార్దన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్‌, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని