వైకాపా నేత అయినాబత్తిన తెదేపాలో చేరిక
ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ తెదేపాలో చేరారు.
ఎంపీ, అసెంబ్లీ తెదేపా అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, దామచర్ల జనార్దన్ సమక్షంలో పార్టీలో చేరిన అయినాబత్తిన ఘనశ్యామ్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలులో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో వైకాపా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ తెదేపాలో చేరారు. ఆయనకు పార్లమెంట్, అసెంబ్లీ తెదేపా అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, దామచర్ల జనార్దన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బెల్లం సత్యనారాయణ, తాతా ప్రసాద్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలం వెళ్తుండగా వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
[ 16-05-2024]
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో సమీపంలో ప్రమాదం జరిగింది. శ్రీశైలం వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. -
కాలిపోయిన కంటి‘పాప’..
[ 16-05-2024]
అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి పెద్దమ్మ ఇంటి వద్ద వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న ఆ చిన్నారిని చూసి విధికి కన్ను కుట్టింది. -
ఓటెత్తిన జనం.. మనమే ప్రథమం
[ 16-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ప్రజలు ఓటెత్తారు. ప్రకాశం నలుమూలలా స్ఫూర్తి పరిఢవిల్లేలా చేశారు. -
దొంగలకు పోలీసుల వత్తాసు
[ 16-05-2024]
ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించిన వారిని వదిలి.. అడ్డుకున్న వారిపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. -
గిరిజనంతో మూడు ముక్కలాట
[ 16-05-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి చెంచు గిరిజనులు అండగా నిలుస్తున్నారు. అటువంటి వారిని ఆ పార్టీ ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురిచేసింది. -
పట్టుదలే విజయానికి మెట్టు
[ 16-05-2024]
‘అపజయాలు పలకరించినా కుంగిపోవద్దు. ఎందరు నిరాశపరిచినా తగ్గొద్దు. ఎంచుకున్న లక్ష్యం నుంచి మళ్లొద్దు. -
నిధులివ్వక వ్యధ
[ 16-05-2024]
లక్షలాదిమంది తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే చెరువుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. -
ఉపశమనానికో ఉపాయం
[ 16-05-2024]
రోజు రోజుకీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకే బెంబేలెత్తుతున్నారు. -
డయాలసిస్ రోగులతో చెలగాటం
[ 16-05-2024]
వారికి వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్ చేస్తేనే ప్రాణం దక్కేది. -
నాసిరకం ఐస్క్రీం.. విక్రయాలపై కేసులు
[ 16-05-2024]
పొదిలిలో ఐస్క్రీమ్ బండ్ల వారు విక్రయిస్తున్న ఐస్క్రీముల్లో నాణ్యత లోపించడంతో వారిపై కేసులు నమోదు చేశారు. -
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
[ 16-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం పోలింగ్తో ముగిసింది. మార్కాపురం నియోజకవర్గంలో గతంలో నమోదు కానీ పోలింగ్ శాతం నమోదైంది. -
ఓటేశాం.. వెళ్లొస్తాం
[ 16-05-2024]
ఓట్ల పండుగ సోమవారంతో పూర్తయింది. -
అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న కారు
[ 16-05-2024]
కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటనలో తెదేపా నాయకుడితో పాటు ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. -
వై.పాలెం తహసీల్దార్, సర్వేయర్కు గాయాలు
[ 16-05-2024]
లారీ-కారు ఢీకొన్న ప్రమాదంలో వై.పాలెం తహసీల్దారుకు గాయాలైన సంఘటన మండలంలోని తోకపల్లి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM