హోటల్ టమోటా సాస్లో పురుగులు
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు.
సిబ్బందిపై నటుడు విజయ్ విశ్వ ఆగ్రహం
విల్లివాక్కం, న్యూస్టుడే: నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. దీని గురించి ఆయన తన సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టు వైరల్గా మారిది. యువనటుడు విజయ్ విశ్వ.. నీలగిరి జిల్లా ఊటీ పర్యాటకానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. అక్కడ కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు. అక్కడ ఉంచిన టమోటా సాస్ వాసన రావడంతో డబ్బా మూత తీసి చూడగా అందులో పురుగులు కనిపించాయి. సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లో గంజాయి ఆర్డర్లు!
[ 16-05-2024]
ఆన్లైన్ షాపింగ్ అందరికీ తెలుసు. అందులో గంజాయి ఆర్డర్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది చెన్నై నగరంలో గుట్టుగా సాగుతోంది. -
మహానగరం మరింత విస్తరణ
[ 16-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ సరిహద్దులు మరింత విస్తరించనున్నాయి. -
రుతుపవనాలు ప్రవేశించేలోపుకొత్త రోడ్ల నిర్మాణం
[ 16-05-2024]
రుతుపవనాలు ప్రవేశించేలోపు 320 కి.మీ. మేర, 2,139 కొత్త రోడ్లు వేసేందుకు కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. -
మహిళా పోలీసులు దాడి చేశారు
[ 16-05-2024]
తిరుచ్చికి వాహనంలో తీసుకొస్తున్నప్పుడు మహిళా పోలీసులు తనపై దాడి చేసి ఫొటోలు తీశారని, వాటిని వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేశారని యూట్యూబర్ సవుక్కు శంకర్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. -
అన్నాడీఎంకే నుంచి వచ్చినవారికే మంత్రి పదవులు
[ 16-05-2024]
డీఎంకే మంత్రివర్గంలో ముందు వరుసలో ఉన్నవారంతా అన్నాడీఎంకేలో తల్లిపాలు తాగినవారేనని మాజీమంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నారు. -
కేంద్ర సర్వీసులకు ఇద్దరు మహిళా డీఐజీలు
[ 16-05-2024]
రాష్ట్రంలో ఇద్దరు మహిళా డీఐజీలు కేంద్ర ప్రభుత్వ సర్వీల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. -
జూన్లో మళ్లీ విడాముయర్చి చిత్రీకరణ
[ 16-05-2024]
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో అజిత్కుమార్, త్రిష ప్రధాన పాత్రల్లో ‘విడాముయర్చి’ సెట్స్పైకి వెళ్లిన విషయం తెలిసిందే. -
అన్నాడీఎంకేను చీల్చం: మాజీ మంత్రులు
[ 16-05-2024]
అన్నాడీఎంకేను చీల్చబోమని మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ స్పష్టం చేశారు. -
పెరుగుతున్న డెంగీ కేసులు
[ 16-05-2024]
రాష్ట్రంలో తిరుప్పూర్, కోవై, తేని, నామక్కల్, అరియలూర్ తదితర జిల్లాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
లైంగిక వేధింపుల కేసు.. డీఎంహెచ్వో అరెస్టు
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర