logo

పెదజాలారిపేటను కాపాడుకుందాం

తూర్పు నియోజకవర్గంలోని పెదజాలారిపేట పేరిట జరిగిన రూ.2500 కోట్ల టీడీఆర్‌ కుంభకోణం గురించి వివరించిన తెదేపా నాయకులు పెదజాలారిపేటను కాపాడుతామని గ్రామస్థులకు హామీఇచ్చారు.

Published : 28 Apr 2024 04:09 IST

ప్లకార్డులను ప్రదర్శిస్తున్న యువత

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: తూర్పు నియోజకవర్గంలోని పెదజాలారిపేట పేరిట జరిగిన రూ.2500 కోట్ల టీడీఆర్‌ కుంభకోణం గురించి వివరించిన తెదేపా నాయకులు పెదజాలారిపేటను కాపాడుతామని గ్రామస్థులకు హామీఇచ్చారు. ఈ సందర్భంగా దినపత్రికల్లో టీడీఆర్‌ల కుంభకోణంపై వచ్చిన కథనాలను తెదేపా అభ్యర్థి వెలగపూడితో కలిసి ప్లకార్డులుగా ప్రదర్శించటం విశేషం. ఇలా ప్లకార్డులపై టీడీఆర్‌ కుంభకోణం ప్రచురించి ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని